భారతదేశం, ఆగస్టు 1 -- అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లపై చేసిన ప్రకటనల కారణంగా స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సెంటిమెంట్ నెలకొంది. నిన్నటి ట్రేడింగ్లో నిఫ్టీ 50 సూచీ 0.35 శాతం నష్టంతో 24,768.35 వద్ద ముగిసింది. అటు బ్యాంక్ నిఫ్టీ కూడా 0.34 శాతం నష్టంతో 55,961.95 వద్ద క్లోజ్ అయింది. మెజారిటీ సెక్టార్లలో నష్టాలు కనిపించాయి. ముఖ్యంగా ఫార్మా, మెటల్, ఆయిల్ & గ్యాస్ రంగాలు నష్టాలను చవిచూశాయి. అయితే, ఎఫ్ఎంసీజీ సూచీ మాత్రం లాభపడింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు కూడా దాదాపు 1% మేర నష్టపోయాయి.
నిఫ్టీ సూచీ 25,000 మార్కును అధిగమిస్తే బుల్లిష్ ట్రెండ్ కనిపించే అవకాశం ఉందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ దే చెప్పారు. కింది స్థాయిలో 24,600 దగ్గర నిఫ్టీకి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ ఈ 24,600-25,000 మధ్య ఉన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.