భారతదేశం, సెప్టెంబర్ 3 -- ముంబై: ఈక్విటీ మార్కెట్లలో సోమవారం నాటి బలహీనత మంగళవారం కూడా కొనసాగింది. అయితే, స్వల్ప లాభాల బుకింగ్ తర్వాత మార్కెట్లు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా కొన్ని కీలక ఆర్థిక సంఘటనల నేపథ్యంలో పెట్టుబడిదారులు కొంత అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో, నేటి ట్రేడింగ్ కోసం నిపుణులు ఎనిమిది స్టాక్స్ను సిఫార్సు చేస్తున్నారు.
నిన్న మంగళవారం నిఫ్టీ-50 సూచీ స్వల్పంగా 0.18% పడిపోయి 24,579.60 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 0.63% నష్టంతో 53,661.00 వద్ద ముగియడం గమనార్హం. ఆటో, ఫార్మా రంగాలు నష్టాలను చవిచూడగా, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, రియాల్టీ రంగాల స్టాక్స్ మార్కెట్ను నిలబెట్టాయి. అయితే, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 0.27% నుంచి 0.53% వరకు లాభపడి మార్కెట్కు కొంత ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.