భారతదేశం, ఆగస్టు 12 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 746 పాయింట్లు పెరిగి 80,604 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 221 పాయింట్లు వృద్ధిచెంది 24,585 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 506 పాయింట్లు పెరిగి 55,510 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,202.65 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,972.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఆగస్ట్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 15,221.52 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 42,767.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.