Hyderabad, మే 21 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో శాలినిని ముప్పుతిప్పలు పెడుతుంది చంద్రకళ. ఇల్లంతా శాలినితో క్లీన్ చేయిస్తుంది చంద్రకళ. అదంతా చూసిన కామాక్షి, శ్రుతి భయపడిపోతారు. చంద్రకళతో పెట్టుకోవద్దని అనుకుంటారు. ఇక చంద్రకళ పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేస్తుంది.
పచ్ఛళ్లు అమ్మడానికి జగదీశ్వరి దగ్గర ఆశీర్వాదం తీసుకోడానికి ప్రయత్నిస్తుంది చంద్రకళ. ప్లేట్లో ఉన్న పూలను కింద పడేసినట్లుగా చేసి అత్తయ్య కాళ్లకు నమస్కరిస్తుంది చంద్రకళ. ముందుగా పట్టించుకోని జగదీశ్వరి తర్వాత చంద్రకళను ఆశీర్వదిస్తుంది. తన ప్లేట్లో ఉన్న పూలను చంద్రకళ తలపై పడేలా చేస్తుంది జగదీశ్వరి.
దాంతో చంద్రకళ తన అత్తయ్య తనను ఆశీర్వదించిందని సంతోషంగా పచ్చళ్లు అమ్మడానికి బయటకు వెళ్తుంది. అదంతా చూసిన శాలిని, కామాక్షి, శ్రుతి చంద్రకళ పచ్చళ్ల బిజినెస్ జరగకూడదని కుళ్లుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.