భారతదేశం, జూలై 15 -- కూలీ 2025లో విడుదల కానున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఇది 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో రజనీకాంత్, ఉపేంద్ర, అక్కినేని నాగార్జున వంటి భారతీయ సినిమాలోని కొందరు పెద్ద తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ డ్రామా తెలుగు నటుడు నాగార్జునకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆయన తన నలభై ఏళ్ల కెరీర్లో మొదటిసారి విలన్గా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం నాగార్జునను ఒప్పించేందుకు చాలా కష్టాలు పడ్డానని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడించారు.
ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడుతూ.. కూలీ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం నాగార్జునను ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని లోకేష్ కనగరాజ్ తెలిపారు. రజనీకాంత్ను ఒప్పించడం కంటే కూడా అది కష్టంగా మారిందన్నారు. ఇందు కోసం నాలుగు నెలల పాటు తిరిగారు లోకేష్. ఎనిమిది సార్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.