Hyderabad, సెప్టెంబర్ 15 -- మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం 'దక్ష - ది డెడ్లీ కాన్సిపిరసీ' (Daksha - The Deadly Conspiracy). ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా నటించిన దక్ష సినిమాకు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ఈ నెల 19న ఈ దక్ష వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రీసెంట్గా దక్ష ది డెడ్లీ కాన్సిపిరసీ రిలీజ్ ప్రెస్ మీట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది. ఇప్పుడు మంచు లక్ష్మి కామెంట్స్ వైరల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.