భారతదేశం, నవంబర్ 18 -- పత్తి, ధాన్యం సేకరణపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. నవంబర్ 21న హైవే దిగ్బంధనకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్లోని స్థానిక మార్కెట్ యార్డ్లో పత్తి, సోయా రైతుల సమస్యలపై మాట్లాడేందుకు కేటీఆర్ వచ్చారు. పత్తి, ధాన్యం సేకరణ లోపాలు, వ్యాపారుల కుట్రపై ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ కుప్పకూలడం వల్ల పత్తి, సోయాబీన్ రైతులు ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన సంక్షోభం ఇదేనని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. నవంబర్ 21న రైతు సంఘాలు పిలుపునిచ్చిన రహదారి దిగ్బంధనకు బీఆర్ఎస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పదే పదే హామీలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో అర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.