భారతదేశం, నవంబర్ 13 -- మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక బృంద సభ్యులకు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా చీరలు పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన బతుకమ్మ చీరలు పథకాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పథకం తీసుకొచ్చింది. ప్రతి మహిళకు రెండు చీరలు అందుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
మొదట అక్టోబర్లో బతుకమ్మ, దసరా పండుగల సమయంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేసింది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున వాయిదా పడింది. అయితే ఈ ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది.
తర్వాత, భారత ఎన్నికల సంఘం అక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.