భారతదేశం, నవంబర్ 7 -- భారత మార్కెట్లో అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10) నిలిచింది. దీని ప్రారంభ ధర రూ. 3.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). భారత్లో తొలి 'ప్రజల కారు'గా పేరొందిన దిగ్గజ మారుతి 800 వారసత్వాన్ని ఈ మారుతి సుజుకి ఆల్టో ముందుకు తీసుకుపోతోంది. ఆల్టో 800 ఉత్పత్తిని నిలిపివేసిన తరువాత, మారుతి సుజుకి ప్రస్తుతం ఆ ఐకానిక్ నామకరణాన్ని కొనసాగిస్తూ ఆల్టో కే10 మోడల్ను విక్రయిస్తోంది.
ఇప్పటివరకు 47 లక్షల యూనిట్లకు పైగా ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. దీంతో, ఈ కార్ల తయారీ సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కారుగా ఆల్టో రికార్డు సృష్టించింది. 1983 నుంచి మారుతి సుజుకి సంస్థ మొత్తం మూడు కోట్ల కార్లను విక్రయించడం ఈ వేడుకల మూడ్ను మరింత పెంచింది.
మారుతి సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో వాగన్ఆర్ 34 ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.