భారతదేశం, డిసెంబర్ 1 -- పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజున రాజ్యసభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఛైర్మన్ సీ.పీ. రాధాకృష్ణన్ను అభినందిస్తూనే, మాజీ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ రాజీనామా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర సభ్యులు ఉన్న సమయంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. "మాజీ వైస్ ప్రెసిడెంట్ జగ్దీప్ ధన్ఖర్ తన కార్యాలయం నుంచి ఆకస్మికంగా, అనూహ్యంగా వైదొలగడం పార్లమెంటరీ చరిత్రలోనే అసాధారణం" అని ఖర్గే పేర్కొన్నారు.
అనారోగ్య సమస్యల కారణంగా ధన్ఖర్ జూలై 21న రాజీనామా చేసిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. "సభకు సంరక్షకుడిగా ఉండే రాజ్యసభ ఛైర్మన్, అధికార పక్షానికే కాకుండా ప్రతిపక్షానికి కూడా సమానంగా చెందిన వ్యక్తి. ధన్ఖర్కు వీడ్కోల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.