భారతదేశం, జూన్ 15 -- రుతుపవనాల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు, గోవా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఈ నెల 15న భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇతర రాష్ట్రాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరీ ముక్యంగా రాజస్థాన్లో ధూళి తుపాను, పంజాబ్, హరియాణాలో వడగాలులు, బిహార్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది.
" తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక కోస్తాలోని కారైకల్లో అతి భారీ వర్షాలు (>20 సెం.మీ/ 24 గంటలు) కురిసే అవకాశం ఉంది. జూన్ 16 వరకు కేరళ అండ్ మాహేలో వర్షాలు పడతాయి," అని ఐఎండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.