భారతదేశం, మే 10 -- అజయ్ దేవగణ్ నటించిన తాజా చిత్రం 'రైడ్ 2' బాక్సాఫీస్ కలెక్షన్లలో అదరగొడుతోంది. మే 1 న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. వాణి కపూర్, రితేష్ దేశ్ ముఖ్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ రూ.100 కోట్ల మార్కు దాటిందని సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. 2018లో వచ్చిన 'రైడ్' చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది.
ముందస్తు అంచనాల ప్రకారం శుక్రవారం (మే 9) రైడ్ 2 రూ.4.46 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం థియేటర్లలో మొదటి వారం ముగిసేసరికి రూ .95.75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు రెండో శుక్రవారం కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే రైడ్ 2 రూ.100 కోట్ల మార్కును దాటగలిగింది. 9 రోజుల్లో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.100.21 కోట్లుగా ఉన్నాయి.
అజయ్ దేవగణ్ రైడ్ 2 సినిమా తొలిరోజు రూ.19.25 కోట్లు రాబట్టింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.