భారతదేశం, మే 5 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల ఫలితాలను త్వరలోనే ప్రకటించనుంది. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు వెలువడే ముందు, ప్రతి తరగతికి వివరణాత్మక ఉత్తీర్ణత ప్రమాణాలు, కీలక నియమాలు, కంపార్ట్మెంట్ పరీక్షను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థులకు ఉన్న ఆప్షన్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులు థియరీ, ఇంటర్నల్ అసెస్మెంట్ కలిపి ప్రతి సబ్జెక్టులో కనీసం 33% మొత్తం స్కోరు సాధించాలి.
2 భాషలు (వాటిలో ఒకటి హిందీ లేదా ఇంగ్లిష్ అయి ఉండాలి) సహా కనీసం 5 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.
12వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33% మార్కులు సాధించాలి. థియరీలో 33%, ప్రాక్టికల్ పరీక్షల్లో 33% (వర్తిస్తే).
సీబీఎస్ఈ 10,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.