భారతదేశం, మే 5 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల ఫలితాలను త్వరలోనే ప్రకటించనుంది. సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు వెలువడే ముందు, ప్రతి తరగతికి వివరణాత్మక ఉత్తీర్ణత ప్రమాణాలు, కీలక నియమాలు, కంపార్ట్​మెంట్​ పరీక్షను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పరీక్షల్లో ఫెయిల్​ అయితే విద్యార్థులకు ఉన్న ఆప్షన్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ 10వ తరగతి విద్యార్థులు థియరీ, ఇంటర్నల్ అసెస్మెంట్ కలిపి ప్రతి సబ్జెక్టులో కనీసం 33% మొత్తం స్కోరు సాధించాలి.

2 భాషలు (వాటిలో ఒకటి హిందీ లేదా ఇంగ్లిష్ అయి ఉండాలి) సహా కనీసం 5 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.

12వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33% మార్కులు సాధించాలి. థియరీలో 33%, ప్రాక్టికల్ పరీక్షల్లో 33% (వర్తిస్తే).

సీబీఎస్​ఈ 10,...