భారతదేశం, జూన్ 2 -- జనవరిలో జరిగిన 2025 ఆటో ఎక్స్పోలో తన మోడల్స్ని ప్రదర్శించి భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది వియత్నాం దిగ్గజం విన్ఫాస్ట్. ఇక ఇప్పుడు ఈ సంస్థ నుంచి రెండు ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో లాంచ్కు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను విడుదల చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. కాగా వీటి బుకింగ్స్ ఈ నెలలోనేే ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. వియత్నాంలో డిజైన్ చేస్తున్న ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్యూవీలు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది.
విన్ఫాస్ట్ భారత్లో తన స్టోర్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడులో తన ప్లాంట్ను ఫిక్స్ చేసే పనిలో ఉంది. వచ్చే కొద్ది వారాల్లో ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుందని, ఏడాదికి 50000 యూనిట్ల ప్రారంభ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ సద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.