భారతదేశం, జూన్ 2 -- జనవరిలో జరిగిన 2025 ఆటో ఎక్స్​పోలో తన మోడల్స్​ని ప్రదర్శించి భారత ఆటోమొబైల్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చింది వియత్నాం దిగ్గజం విన్​ఫాస్ట్​. ఇక ఇప్పుడు ఈ సంస్థ నుంచి రెండు ఎలక్ట్రిక్​ కార్లు ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను విడుదల చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. కాగా వీటి బుకింగ్స్​ ఈ నెలలోనేే ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. వియత్నాంలో డిజైన్​ చేస్తున్న ఈ రెండు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది.

విన్​ఫాస్ట్ భారత్​లో తన స్టోర్​ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడులో తన ప్లాంట్​ను ఫిక్స్​ చేసే పనిలో ఉంది. వచ్చే కొద్ది వారాల్లో ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుందని, ఏడాదికి 50000 యూనిట్ల ప్రారంభ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ సద...