భారతదేశం, డిసెంబర్ 25 -- రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు కురుస్తోంది. ఉదయం సమయంలో బయటికి రావాలంటే కూడా జనాలు ఇబ్బందిపడుతున్నారు. సాయంత్రం 5 దాటితే చీకటి పడుతుండగా. చలి తీవ్రత మొదలవుతున్న పరిస్థితులున్నాయి.
ఈ వారమంతా చలి తీవ్రత ఉన్నప్పటికీ. ఆ తర్వాత తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ వెదర్ మ్యాన్ పోస్ట్ ప్రకారం.. 25 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా కనిపించిందని పేర్కొంది. ఈనెల 31వ తేదీతో తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత సాధారణ చలి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇంతటితో చలి పూర్తి అయినట్లు కాదని.. జనవరి 4వ వారం వరకు కూడా చలి ఉంటుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న వెదర్ లో అయితే మార్పు ఉంటుందని పేర్కొంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.