Telangana, మే 25 -- రాష్ట్రంలో 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్తవాటివి మాత్రమే కాకుండా. రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఈ గడువు దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు. మే 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

నిజానికి ఈ గడువు గతేడాది డిసెంబర్ లో పూర్తయింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు.పలుమార్లు పొడిగించారు. ఈ క్రమంలోనే. అన్ని కోర్సుల విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దని.మే 31 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు స్కాలర్ షిప్స్ కోసం అప్లయ్ చేసుకోగా. రెన్యూవల్ చేసుకునే వాళ్లు కూడా ప్రాసెస్ పూర్తి చేశారు. ఇంకా మిగిలిపోయిన వారుంటే వెంటనే. ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ...