Telangana, ఏప్రిల్ 25 -- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రకటన జారీ చేసింది. కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ఈ పోస్టును భర్తీ చేయనుంది. మహబూబ్ నగర్ డీసీసీబీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.
ఈ పోస్టుకు ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టుకు సీఏఐఐబీ, డీబీఎఫ్ డిప్లొమా(కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్), చార్టెడ్ అకౌంట్, పీజీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అర్హులవుతారు. కనీసం 8 ఏళ్లపాటు బ్యాంకింగ్ సెక్టార్ లో పని చేసిన అనుభవం ఉండాలి.
తెలుగు భాషలో నైపుణ్యం ఉండాలి. ఎంపికైన వారు మూడేళ్లపాటు పని చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.