Telangana,hyderabad, మే 18 -- ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
మే 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండు సెషన్ల వారీగా జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
ఈ పరీక్షలకు 4,12,724 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో అత్యధికంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ల ఉన్నారు. వీరి సంఖ్య 2 లక్షలకుపైగా ఉంది. వీరిలోనూ ఇంప్రూవ్మెంట్ రాసేవారు ఏకంగా 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సెకండియర్ పరీక్షలకు 1,34,341 మంది జనరల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.