భారతదేశం, ఏప్రిల్ 21 -- ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ సమయంలో మార్కుల గురించి భయాందోళన చెందడం చాలా సహజం. చాలా మంది విద్యార్థులు ఈ సమయంలో ఇలానే భావిస్తారు. అయితే.. విద్యార్థులు ఒంటరి కాదని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆందోళనను అధిగమించడానికి 10 మార్గాలను సూచించారు.
1.మార్కుల గురించి భయపడుతున్నారని లేదా ఆందోళన చెందుతున్నారని గుర్తించాలి. మీ భావాలను అణచివేయడానికి ప్రయత్నించవద్దు. వాటిని స్వీకరించడం వాటిని ఎదుర్కోవడానికి మొదటి అడుగు.
2.మీపై మీరు ఎక్కువగా ఒత్తిడి చేయకోవద్దు. మీ శాయశక్తులా ప్రయత్నించారని గుర్తుంచుకోవాలి. ఫలితం ఎలా ఉన్నా, మీ ప్రయత్నాన్ని మీరు గుర్తించాలి.
3.ఫలితాల గురించి నిరంతరం ఆలోచించడం మానుకోవాలి. మీకు ఇష్టమైన పనులు చేయాలి. ,స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. విశ్రాంతి తీసుకోండి.
4.ఫలిత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.