భారతదేశం, డిసెంబర్ 9 -- తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన దేవాలయాలను అనుసంధానించే నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మంగళవారం తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. విజన్ 2047 కింద సౌకర్యాలను మెరుగుపరచడం, పర్యాటకాన్ని పెంచడం, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటం కోసం మాస్టర్ ప్లాన్లను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
జోగులాంబ, మన్యంకొండ, వికారాబాద్ అనంతగిరి, యాదగిరిగుట్ట, రామప్ప, భద్రాచలం, వేములవాడ, మేడారం, కాళేశ్వరం తదితర ముఖ్యమైన ఆలయాలను కలుపుతూ నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.
'Less structures, more experiences' అనే సూత్రం ఆధారంగా త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.