Telangana,khammam, మే 30 -- భూభారతి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నారు. జూన్ 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాలలో తహసిల్దార్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులను జరుపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సదస్సుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు.
గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని పలువురు మంత్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి.. అసైన్డ్ భూముల పట్టాలపై కీలక ప్రకటన చేశారు.
అసైన్డ్ భూములలోసాగు చేసుకుంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని పొంగులేటి చెప్పారు. అంతేకాకుండా.. సాదా బైనామా సంబంధించి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.