భారతదేశం, అక్టోబర్ 28 -- బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీరప్రాంత జిల్లాల కోసం రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రజలకు వివిధ రూపాల్లో తుపాను సమాచారాన్ని అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, 26 తీరప్రాంత గ్రామాల్లో పైలట్ ప్రాతిపదికన రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ల ద్వారా హెచ్చరికలను ప్రవేశపెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) తెలిపింది.
ఈ తీరప్రాంత గ్రామాలలో ప్రయోగాత్మక ప్రాతిపదికన మొంథా తీవ్ర తుపాను హెచ్చరికల కోసం రియల్-టైమ్ వాయిస్ అలర్ట్లను నిమిషాల్లోనే అందజేస్తారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడిన సందర్భంలో కూడా 360-డిగ్రీల హార్న్ స్పీకర్ వ్యవస్థ ఒక కిలోమీటరు పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలను ప్రజలకు అందిస్తుంది. ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.