Andhrapradesh, సెప్టెంబర్ 27 -- వాయువ్య మరియు దానికి ఆనుకుని ఉన్న మధ్యబంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం. వాయుగుండంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయువ్య మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వద్ద వాయుగుండంగా బలపడిందని ఐఎండీ తెలిపింది.
ఈ వాయుగుండం దాదాపు పశ్చిమం వైపు కదులుతూ ఇవాళ(సెప్టెంబర్ 27) ఉదయం గోపాల్పూర్కు దగ్గరగా దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఇవాళ కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.