Andhrapradesh,tirumala, మే 22 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను వేలం వేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.
భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన / పాక్షికంగా దెబ్బతిన్న 62 లాట్ల వాచీలను టీటీడీ వేలం వేయనుంది. జూన్ 2వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా ఈ - వేలం వేయనున్నారు. వీటిలో టైటాన్, సిటిజెన్, సొనాటా, రాగ, టైమ్స్ వన్, టైమ్స్, టైమెక్స్ తదితర స్మార్ట్ వాచీలు ఉన్నాయి.
ఆసక్తి కల్గిన భక్తులు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ - కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని వాచీల వేలంలో పాల్గొనటానికి అర్హులవుతారు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ ( వేలములు) / ఏఈవో ( వేలములు)లను సంప్రదించాలి. https://konugolu.ap.gov.in లేదా www.tirumala.org వెబ్ సైట్ ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.