భారతదేశం, జూలై 31 -- తిరుమల కొండపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో, ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట సోషల్ మీడియా రీల్స్ను చిత్రీకరించడంపై టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, ఆలయ పవిత్రతను కూడా ఉల్లంఘిస్తాయని టీటీడీ స్పష్టం చేసింది.
టీటీడీ విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, కొందరు వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో అనుచితమైన, అల్లరి పనులు చేస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారని గుర్తించారు. ఈ చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయని టీటీడీ పేర్కొంది.
"కొందరు వ్యక్తులు ఇటీవల తిరుమల ఆలయం ఎదుట అల్లరి చర్యలు చేస్తూ వీడియోలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.