భారతదేశం, జనవరి 3 -- తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించేలోపే లోపలికి వెళ్లిపోయాడు. అంతేకాకుండా ఆలయ గోపురంపైకి ఎక్కి కలశాలను లాగేందుకు ప్రయత్నించాడు.

సదరు వ్యక్తిని గమనించిన సిబ్బంది అక్కడికి చేరుకొని కిందికి దింపే ప్రయత్నం చేసింది. కానీ 3 గంటలపాటు వారిని ఇబ్బందికి గురి చేశాడు. ఆ తర్వాత కిందికి దింపగా. అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తిని నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....