భారతదేశం, నవంబర్ 6 -- లాజిస్టిక్స్ సేవలను అందించే డెలివరీ (Delhivery) కంపెనీ షేర్ల ధర నేడు 8 శాతానికి పైగా పడిపోయింది. ఇటీవల కంపెనీ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలే దీనికి ప్రధాన కారణం.
నిబంధనల ప్రకారం కంపెనీ సమర్పించిన నివేదిక ప్రకారం, ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 50.49 కోట్ల ఏకీకృత నష్టాన్ని డెలివరీ నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో రూ. 10.20 కోట్ల లాభం సాధించింది. అంటే, ఏడాది వ్యవధిలో లాభాల నుంచి నష్టాల్లోకి కంపెనీ జారుకుంది.
అయితే, ఓ శుభవార్త ఏమిటంటే.. కంపెనీ మొత్తం ఆదాయం 14.81 శాతం పెరిగింది. గత ఏడాది రూ. 2,309.33 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈసారి రూ. 2,651.53 కోట్లకు చేరింది.
Q2 ఫలితాల తర్వాత, ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు డెలివరీ షేర్లపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.
ఎక్స్ప్రెస్ పార్శిల్ వాల్యూమ్స్ ఏడాదికి 33% పెరిగాయని, ఆదాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.