భారతదేశం, డిసెంబర్ 10 -- విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో భవానీలు గురువారం అంటే డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు దీక్షను విరమించనున్నారు. ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాల నుండి భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. భద్రతను కోసం, అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి, సజావుగా దర్శనం, కదలికను సులభతరం చేయడానికి సమగ్ర బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఐదు రోజులుపాటు కొనసాగనున్న భవానీ దీక్ష విరమణకు సుమారు 7 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. ఇరుముడి సమర్పించేందుకు మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు, వెయిటింగ్ హాల్స్, అదనపు పార్కింగ్తోపాటుగా 19 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు అయ్యాయి.
భద్రతా ప్రణాళికను 12 భాగాలు, 71 సెక్టార్లుగా విభజించా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.