భారతదేశం, జూన్ 24 -- వర్షాకాలంలో, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత పాటించడం పెద్ద సవాలుగా మారుతుంది. సుదీర్ఘ ప్రయాణాలు, తడి దుస్తులు, సరిపడా వాష్రూమ్ సౌకర్యాలు లేకపోవడం వంటివి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. భారీ వర్షాలు, తడిసిన బట్టలు, అధిక తేమతో కూడిన వాతావరణం మహిళలకు రుతుక్రమ సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది. దీనికి తోడు, ఉద్యోగాలు చేసే మహిళలు పనుల నిమిత్తం ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి రావడం సమస్యలను మరింత జఠిలం చేస్తుంది.
ఇంటర్నేషనల్ SOS మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ వోరా HT లైఫ్స్టైల్తో మాట్లాడుతూ, వర్షాకాలంలో మహిళలు ఎదుర్కొనే రుతుక్రమ పరిశుభ్రత సవాళ్ల గురించి వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటే, కార్యాలయాల్లో మంచి విధానాలు, తగిన వాతావరణం ఉండాలని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ వోరా మాట్లాడుతూ, వర్షాకాలంలో వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.