భారతదేశం, మే 17 -- ఒడిశాలో అత్యంత దారుణ, అమానవీయ ఘటన చోటుచేసుకుంది! కొన్నేళ్ల క్రితం అనాథగా కనిపించిన పసికందును ఆదరించి పెంచుకుంటున్న ఓ మహిళను, ఆ శిశువు పెద్ద అయ్యి మరో ఇద్దరితో కలిసి చంపేసింది! మహిళ ఆస్తిని దక్కించుకునేందుకు ఈ నేరానికి పాల్పడటం గమనార్హం.
ఒడిశా గజపతి జిల్లాలో జరిగింది ఈ ఘటన. రాజలక్ష్మి అనే మహిళ, భువనేశ్వర్లో కొన్నేళ్ల క్రితం ఓ అనాథ పసికందును చూసింది. ఆ శిశువును ఆమె ఆదరించి, పెంచుకోవడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత ఆ బాలికకు పరలఖెముండిలోని కేంద్రీయ విద్యాలయలో అడ్మిషన్ వచ్చింది. ఆ బాలిక కోసం రాజలక్ష్మి అన్ని వదులుకుని సమీపం ప్రాంతంలోను అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యింది.
ప్రస్తుతం ఆ బాలిక 8వ తరగతి చదువుకుంటోంది. కాగా ఇటీవలి కాలంలో ఆమెకు గణేశ్ రథ్, దినేశ్ సాహు అనే ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఇది రాజలక్ష్మికి తెలిసి, బాలి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.