భారతదేశం, జూన్ 10 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 256 పాయింట్లు పెరిగి 82,445 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 100 పాయింట్లు వృద్ధిచెంది 25,103 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 261 పాయింట్లు పెరిగి 56,840 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,992.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,503.79 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 25,000 వద్ద కీలక సపోర్ట్ జోన్ ఉంది. ఆ లెవల్స్ పైన ఉన్నంత వరకు ట్రెండ్ పాజిటివ్గా ఉన్నట్టు. 25,350-25,400 వద్ద రెసిస్టెన్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.