భారతదేశం, అక్టోబర్ 29 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు పడి 84,628 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 30 పాయింట్లు కోల్పోయి 25,936 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 100 పాయింట్లు పెరిగి 58,214 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 636.30 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,060.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"26,000 దాటితే నిఫ్టీ50లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. 26,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది. 25,850 వద్ద కీలక సపోర్ట్ ఉంది," అని ఎల్కేప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.