భారతదేశం, ఏప్రిల్ 26 -- పు వివాదాలు వెంటాడినా.. కలెక్షన్స్ లో మాత్రం అదరగొట్టిన మలయాళం మూవీ 'ఎల్2 ఎంపురాన్' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రికార్డులు బ్రేక్ చేసింది. మలయాళం మూవీ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ దూకుడు చూపిస్తోంది.

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఎల్2 ఎంపురాన్ ఈ నెల 24న స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడా ఫిల్మ్ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఓటీటీలోనూ ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలో అన్నదమ్ములుగా సూపర్ స్టార్ మోహన్ లాల్, టొవినో థామస్ యాక్టింగ్ వేరే లెవల్ లో ఉంది.

2019లో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ మూవీకి ఎల్2 ఎంపురాన్ సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు మరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వ...