భారతదేశం, సెప్టెంబర్ 22 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు పడి 82,626 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 97 పాయింట్లు కోల్పోయి 25,327 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 269 పాయింట్లు పడి 55,459 వద్దకు చేరింది.
భారత టెక్ ఉద్యోగులకు అత్యంత కీలకమైన హెచ్1బీ వీసా ఫీజును భారీ పెంచి అందరికి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇది టెక్ సెక్టార్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లోని టెక్ సెక్టార్పై ఫోకస్ ఉండనుంది.
ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు పెంపు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 351.88 కోట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.