Telangana,hyderabad, జూలై 16 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం రుసుం లేకుండా ఈ గడువు జూలై 17వ తేదీతో పూర్తవుతుంది. ఇదిలా ఉంటే పరీక్షల షెడ్యూల్ కు సంబంధించి అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు.
ఆగస్టు 4వ తేదీ నుంచి టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 11వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయని ప్రకటించారు. ప్రతి రోజూ 3 సెషన్లు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇక చివరి సెషన్ 4.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు అధికార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.