Telangana,hyderabad, జూలై 27 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆలస్యం రుసుం లేకుండా అప్లికేషన్లు ముగియగా.. ప్రస్తుతం రూ. 2 వేల ఫైన్ తో అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు కూడా జూలై 28వ తేదీతో పూర్తవుతుంది.
పీజీ చేయాలనుకునే అభ్యర్థులు. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రేపటితో అప్లికేషన్ల స్వీకరణ మొత్తం ముగుస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. https://cpget.tgche.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ఆగస్టు 4వ తేదీ నుంచి టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 11వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు ముగుస్తాయి. ప్రతి రోజూ 3 సెషన్లు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.