Telangana,hyderabad, మే 24 -- తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలస్య రుసుంతో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. రూ. 4 వేల ఫైన్ తో రేపటి (మే 25) వరకు అవకాశం ఉంది. దీంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ల స్వీకరణకు అవకాశం ఉండదు. అర్హతుల, ఆసక్తి ఉన్నవారు. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

టీజీ లాసెట్ - 2025 ఎంట్రెన్స్ ద్వారా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు పీజీ కోర్సుల్లోనూ ప్రవేశాలను కల్పిస్తారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఈ అడ్మిషన్లు ఉంటాయి. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను నిర్వహిస్తోంది.

తెలంగాణ లాసెట్ - 2025కు అప్లయ్ చేసుకునేవాళ్లు.. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించ...