భారతదేశం, సెప్టెంబర్ 4 -- ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న, మన జీవితాలను వెలిగించే గురువుల సేవలను స్మరించుకుంటూ, వారికి గౌరవం అందించేందుకు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ప్రత్యేకమైన రోజు చరిత్ర, ప్రాముఖ్యత, వేడుకల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరుపుకోవడం వెనుక ఒక గొప్ప కారణం ఉంది. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జ్ఞాపకార్థం ఆయన పుట్టిన రోజును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తారు.
ఆయన జీవితాన్ని బోధన, విద్యారంగానికే అంకితం చేశారు. ఆయన రాష్ట్రపతిగా, విద్యావేత్తగా, పండితుడిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఒకసారి ఆయన విద్యార్థులు, స్నేహితులు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని కోరారు. అందుకు డాక్టర్ రాధాక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.