భారతదేశం, జూన్ 28 -- దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టెంపో వెహికిల్లో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో, ఓ 26ఏళ్ల వ్యక్తి, తన తండ్రిని కాల్చి చంపేశాడు!
ఉత్తర దిల్లీ తిమర్పుర్ అనే ప్రాంతంలోని ఎంఎస్ బ్లాక్ వద్ద గురువారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో జరిగింది ఈ ఘటన. 60ఏళ్ల సురేంద్ర సింగ్ సీఐఎస్ఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్గా ఇటీవలే రిటైర్ అయ్యాడు. అనంతరం, తన కుటుంబాన్ని దిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని స్వస్థలానికి షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒక టెంపోని మాట్లాడాడు.
టెంపోలో సామాన్లు ఎక్కిస్తుండగా.. కుమారుడు దీపక్తో సురేంద్ర సింగ్కి వాగ్వాదం మొదలైంది. ఫ్రెంట్ సీటులో ఎవరు కూర్చోవాలి? అన్న విషయంపై ఇద్దరు గొడవపడినట్టు తెలుస్తోంది.
ఇంతలో దీపక్ అగ్రెసివ్ అయ్యాడు. తండ్రి లైసెన్స్డ్ గన్ వెతికి, తీసుకొచ్చి, సురేంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.