భారతదేశం, నవంబర్ 6 -- అమెరికాలోని అతిపెద్ద నగరం న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ చారిత్రక విజయం సాధించిన కొద్ది గంటల్లోనే, ముంబై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. మమ్దానీ గెలుపుపై ముంబై బీజేపీ అధ్యక్షుడు అమీత్ సతామ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ముంబై రాజకీయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
జనవరి 1న జోహ్రాన్ మమ్దానీ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన న్యూయార్క్ నగరానికి మొదటి ముస్లిం, మొదటి దక్షిణాసియా మేయర్గా చరిత్ర సృష్టించారు.
న్యూయార్క్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే, ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సతామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నగరాల్లో రాజకీయ రంగు మారుతున్న తీరును చూస్తే, ముంబై విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఎక్స్ వేదికగా ఆయన ఈ విధంగా రాశారు:
"కొన్ని అంతర్జా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.