భారతదేశం, అక్టోబర్ 2 -- ఏపీ లిక్కర్ స్కామ్లో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి ఇటీవలే బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. జైలు శిక్ష సమయంలో తనను ఉగ్రవాదిలా చూశారని, తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని వేధించడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని మిథున్ రెడ్డి ఆరోపించారు. తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే కఠినమైన పరిస్థితులలో 73 రోజుల పాటు జైలులో ఉంచారని అన్నారు.
'నన్ను నిరంతరం సీసీటీవీ నిఘాలో ఉంచారు. ఎవరితోనూ మాట్లాడటానికి అనుమతి ఇవ్వలేదు. జైలు అధికారులు కూడా నాతో మాట్లాడటానికి భయపడ్డారు. కోర్టు జోక్యం చేసుకునే వరకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. నన్ను కలవడానికి వచ్చిన సందర్శకులను కూడా నిశితంగా పరిశీలించారు.' అని మిథున్ రెడ్డి అన్నారు.
ఈ అరెస్టు రాజకీయ ప్రేరేపితమని, తన తల్లిదండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.