భారతదేశం, ఏప్రిల్ 18 -- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీని జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో ఏప్రిల్ 18, శుక్రవారం మధ్యాహ్నం ఎన్టీఏ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలను రేపు ఏప్రిల్ 19న జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో విడుదల చేస్తామని తెలిపింది.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీని జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో ఎన్టీఏ విడుదల చేసింది. ''జేఈఈ మెయిన్స్ 2025 సెషన్-2 ఫైనల్ ఆన్సర్ కీని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత అంటే 2025 ఏప్రిల్ 18న మధ్యాహ్నం 2 గంటల తరువాత జేఈఈ మెయిన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలను 19.4.2025న విడుదల చేయనున్నాము. ఇది అభ్యర్థులందరికీ సమాచారం క...