భారతదేశం, నవంబర్ 11 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్టిట్ పోల్స్ను ప్రకటించాయి. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపై మెుగ్గు చూపుతున్నాయి. కాంగ్రెస్కు చాణక్య స్ట్రాటజీస్-46 శాతం, బీఆర్ఎస్కు 41 శాతం, బీజేపీకి 06 శాతం గెలుపు అవకాశం ఉందని అంచనా వేసింది.
పబ్లిక్ పల్స్ చూసుకుంటే.. కాంగ్రెస్-48 శాతం, బీఆర్ఎస్-41 శాతం, బీజేపీ-06 శాతంగా ఉంది. స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్- 48.2 శాతం, బీఆర్ఎస్-42.1 శాతం కాగా జన్మైన్, హెచ్ఎంఆర్ సర్వేలు కూడా హస్తం పార్టీ వైపే మెుగ్గు చూపుతున్నాయి.
జూబ్లీహిల్స్లో సాయంత్రం 5 వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈనెల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.