Hyderabad, జూన్ 17 -- ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి నవరాత్రులను జరుపుతారు. ఈసారి వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి? ఆ రోజు ఏమేం చేయాలి? ఆ తొమ్మిది రోజులు చేయవలసిన పూజలు, నైవేద్యాలు మొదలైన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆషాఢ పాడ్యమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజులు పాటు వారాహి నవరాత్రులు జరుపుకోవాలి. ఈ ఏడాది జూన్ 26 నుంచి జూలై 4 వరకు వచ్చాయి. చాలా మంది భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని నిష్ఠగా వారాహి నవరాత్రులను జరుపుతారు.
వారాహి నవరాత్రులను సాధారణంగా మన ప్రాంతాలలో జరిపారు. చాలా మంది ఇళ్లల్లో అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టరు. అయినా సరే అమ్మవారికి ఈ నవరాత్రుల సమయంలో పూజ చెయ్యచ్చు. అందులో తప్పు లేదు. పూజ చేసేటప్పుడు చిన్న ఫోటోని పెట్టి, ఎర్రటి పూలను సమర్పించి, అష్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.