భారతదేశం, మే 21 -- ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం వార్ 2 మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. నేషనల్ వైడ్గా వార్ 2 టీజర్ ట్రెండింగ్ అవుతోంది.
అయితే హీరో కాకముందు జూనియర్ ఎన్టీఆర్ ఓ టీవీ సీరియల్లో నటించాడు. భక్త ధృవ మార్కాండేయ పేరుతో తెలుగులో రూపొందిన ఈ సీరియల్లో మార్కాండేయగా టైటిల్లో రోల్లో ఎన్టీఆర్ నటించాడు. ఈ సీరియల్లో ఎన్టీఆర్తో పాటు టాలీవుడ్ డైరెక్టర్ వక్కంతం వంశీ కూడా నటించాడు ఓ కీలక పాత్రలో కనిపించాడు. మార్కండేయుడి పాత్రలో ఈ సీరియల్లో ఎన్టీఆర్ అసమాన నటనతో అదరగొట్టాడు.
ఈటీవీలో చాలా కాలం పాటు భక్త ధృవ మార్కాండేయ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది. అయితే ఈ సీరియల్ ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.