భారతదేశం, జూలై 12 -- దేశంలో బంగారం ధరలు జులై 12, శనివారం భారీగా ధరలు పెరిగాయి. దేశ రాజధాని 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 600 పెరిగి.. రూ. 99,183కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 9,918గా కొనసాగుతోంది.
మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 550 వృద్ధి చెంది.. రూ. 90,933కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,093గా ఉంది.
గత నెల రూ. 1లక్ష మార్క్ దాటిన బంగారం ధర, ఆ తర్వాత కాస్త పడి, ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. కోల్కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,785గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,035గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,787 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 99,307గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.