Hyderabad, ఆగస్టు 2 -- అశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్, ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. రెట్టింపు వినోదాన్ని అందించడంతోపాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే జీ తెలుగు తాజాగా మిర్యాలగూడ వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా జీ తెలుగు సీరియల్స్ 'పడమటి సంధ్యారాగం', 'జగద్ధాత్రి', 'దీర్ఘసుమంగళీభవ' నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు 'ప్రతిరోజూ పండగే' పేరున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది.
అభిమాన ప్రేక్షకుల మధ్య కోలాహలంగా జరిగిన కార్యక్రమం 'ప్రతిరోజూ పండగే' ఈ ఆదివారం టెలీకాస్ట్ కానుంది. అంటే, ఆగస్టు 3న రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రతిరోజూ పండగే ప్రసారం కానుంది. జీ తెలుగు ఇటీవల మిర్యాలగూడ వేదికగా ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.