భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్ముకశ్మీర్లోని అందమైన మైదానాల్లో ఉన్న పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన హింసకాండ సంచలనం సృష్టించింది మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే ఈ పర్యాటక ప్రదేశంలో మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అందరినీ కలిచివేసింది. ఫలానా మతాన్ని అవలంబించలేదనే కారణంతో 28 మంది అమాయకులను ఉగ్రవాదులు హతమార్చారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉగ్రవాదులు స్థానిక పోలీసు దుస్తులు ధరించి, ఫేస్ మాస్క్లు ధరించారు. మొదట టూరిస్టుల పేర్లు, ఆ తర్వాత మతం అడిగి, ఆ తర్వాత కల్మా చదవమని బలవంతం చేశారు. కల్మా చదవని వారిని, సంకోచించిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపారు. హిందూ పురుషులనే టార్గెట్ చేశారు.
మహారాష్ట్రలోని పూణే నుండి పహల్గామ్ సందర్శనకు వచ్చిన ఆశావరి మాట్లాడుతూ 'దుండగులు పురుషులను వేరు చేసి కల్మా చదవమని బలవంతం చేశారు. చదవని వారిని అక్కడే కాల్చి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.