భారతదేశం, ఏప్రిల్ 25 -- ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన చౌర్య పాఠం. ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమేని కథ, అందించడం, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మించడంతో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాకు నిఖిల్ గొల్లమూరి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన చౌర్య పాఠం మూవీ ఎలా ఉందంటే?
వేదాంత్రామ్(ఇంద్రరామ్) ఓ సినిమా పిచ్చోడు. ఎప్పటికైనా సినిమా తీయాలన్నది అతడి కల. కానీ డబ్బులు ఉండవు. ధనపాలి గ్రామీణ బ్యాంకును దోచుకొని ఆ డబ్బులతో సినిమా తీయాలని ప్లాన్ వేస్తాడు.
ఆ బ్యాంకును దోచుకోవడానికి బబ్లూ (మస్త్ అలీ), జాక్డాన్తో(అంజి) పాటు మరో స్నేహితుడితో కలిసి ఓ టీమ్ ఏర్పాటుచేస్తాడు. బ్యాంకు దోచుకోవడానికంటే ముందు ధనపాలి ఊరి గురించి తెలుసుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.