భారతదేశం, అక్టోబర్ 28 -- తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేయడం కోసమేనని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ కొత్త నిబంధన ఆన్లైన్ స్వేచ్ఛకు పెను దెబ్బ అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ కంటెంట్ తయారీ పద్ధతిని పూర్తిగా మార్చగలిగే ఈ నిర్ణయంలో భాగంగా, వైద్యం, న్యాయం, విద్య, ఆర్థిక అంశాల వంటి 'సున్నితమైన' విషయాల గురించి ఆన్లైన్లో చర్చించాలంటే ఇకపై ఇన్ఫ్లుయెన్సర్లకు అధికారిక అర్హతలు ఉండాలని చైనా కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
అక్టోబర్ 25న అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం, ఏదైనా నియంత్రిత అంశం గురించి పోస్ట్ చేయాలనుకుంటే.. క్రియేటర్లు తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి. దీనికి డిగ్రీ, వృత్తిపరమైన లైసెన్స్ లేదా ధృవీకరణ పత్రం వంటి రుజువును చూపించడం తప్పనిసరి. ఈ విషయాన్ని మొరాకో న్యూస్ నివేదించింది.
చైనా సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CA...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.